ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ మీడియా ఇన్ఫ్లెన్సర్స్ లో కిషన్ రెడ్డి

69చూసినవారు
ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ మీడియా ఇన్ఫ్లెన్సర్స్ లో కిషన్ రెడ్డి
ప్రధాని నరేంద్రమోదీ దేశ అభివృద్ధి ఏ ఒక్కచోట స్థిరంగా ఉండరాదనే విధానాన్ని పాటిస్తున్నారని, ఇందులో భాగంగానే సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తున్న తనను ఎంచుకున్నారని అన్నారు. అమిత్ షా నేతృత్వంలో రెండున్నరేళ్లపాటు పనిచేశానన్నారు. ఆయన వెంట పని చేయడం అంటే మాటు తక్కువ పని ఎక్కువగా ఉండాలని పేర్కొన్నారు. ఇలా అనేక సందర్భాలలో తాను పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనపై నమ్మకం ఉంచి పర్యాటక రంగాన్ని అప్పగించారని కిషన్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్