పాండు యాదవ్ తో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఎన్నికల ప్రచారం

69చూసినవారు
పాండు యాదవ్ తో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఎన్నికల ప్రచారం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 6వ వార్డులో బీఆర్ఎస్ ప్రచారానికి జనం ఘనస్వాగతం పలికారు. మాజీ బోర్డు సభ్యులు పాండు యాదవ్ తో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత క్యాంపెయిన్ చేశారు. ఆనంద్ నగర్, భవానీ నగర్, లక్ష్మీకాలనీలో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలని నివేదిత కోరారు. ఒకే ఏడాదిలో తండ్రిని, చెల్లిని కోల్పోయిన తనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జనమంతా నివేదితకు సంపూర్ణ మద్దతు పలికారు.

సంబంధిత పోస్ట్