హైదరాబాద్ చేరుకున్న నూతన గవర్నర్

12246చూసినవారు
తెలంగాణ నూతన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్ లోని రాజ్ భవన్ చేరుకున్నారు. బుధవారం ఉదయం 11. 15 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించనున్నారు. రాధాకృష్ణన్ కు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా రాధాకృష్ణన్ ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్ గా కొనసాగుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్