బీఆర్ఎస్ నాయకులతో కలిసి కార్పొరేటర్ ఎన్నికల ప్రచారం

52చూసినవారు
సికింద్రబాద్ పార్లమెంట్ సీటు బీఆర్ఎస్ గెలుచుకోవడం ఖాయమని బౌద్ధ నగర్ డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ పరిధిలోని వారసిగూడ తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఓటు వేయాలని ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్