బోయగూడలో పద్మారావు, తలసాని ఎన్నికల ప్రచారం

1550చూసినవారు
సికింద్రాబాద్ లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ తో కలిసి స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం బన్సీలాల్ పేట డివిజన్ బోయిగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓటు వేయాలని ఓటర్లను కలిసి అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతుందన్నారు. ప్రచారంలో శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), కార్పొరేటర్ హేమలత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్