గాంధీ ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి దామోదర్

70చూసినవారు
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. రోగులకు అందుతున్న వైద్యం, బెడ్ల సౌకర్యంపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధుల విషయంలో వైద్యులు అలర్ట్ గా ఉండాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో వైద్యసేవలు మరింత మెరుగుపరచాలని మంత్రి డాక్టర్లను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్