బేగంపేట్ లో మర్డర్... సీసీ టీవీ పూటేజ్

20278చూసినవారు
బేగంపేట పరిధి రసూల్ పురా అంబేద్కర్ నగర్ లో గత రాత్రి తరుణ్ అనే యుకుడిపై నలుగురు దుండగులు దాడి చేయగా బాధితుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంభందించిన సీసీ టివి పుటేజీని బుధవారం పరిశీలించారు. బైకులపై వచ్చిన దుండగులు అందరి ముందే యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేయడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్