సికింద్రాబాద్‌ బరిలో సీనియర్లు

4924చూసినవారు
సికింద్రాబాద్‌ బరిలో సీనియర్లు
BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పోటీచేస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 2019నాటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ 19.12ఓట్లకు పరిమితమై.. మూడో స్థానానికి పడిపోయింది. MLA దానం నాగేందర్‌ ప్రస్తుతం కాంగ్రెస్‌ అభ్యర్థిగా లోక్‌సభ బరిలో నిలిచారు. ఈ లోక్‌సభ పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్న BRS.. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను MP అభ్యర్థిగా రంగంలోకి దించింది. ఇక్కడ బరిలో ఉన్న ముగ్గురు సీనియర్‌ నాయకుల్లో గెలుపెవరిదన్నది ఆసక్తి రేపుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్