BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పోటీచేస్తున్న సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 2019నాటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ 19.12ఓట్లకు పరిమితమై.. మూడో స్థానానికి పడిపోయింది. MLA దానం నాగేందర్ ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభ బరిలో నిలిచారు. ఈ లోక్సభ పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్న BRS.. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను MP అభ్యర్థిగా రంగంలోకి దించింది. ఇక్కడ బరిలో ఉన్న ముగ్గురు సీనియర్ నాయకుల్లో గెలుపెవరిదన్నది ఆసక్తి రేపుతోంది.