తొలి ఏకాదశి పూజలు చేసిన కార్పొరేటర్

69చూసినవారు
తొలి ఏకాదశి సందర్భంగా మోండా మార్కెట్ డివిజన్ లోని శ్రీ పాండురంగ స్వామి ఆలయాన్ని డివిజన్ బిజెపి కార్పొరేటర్ దీపిక దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ దైవ చింతనతో ప్రత్యేక పూజలు జరుపుకోవాలని సూచించారు. అలయ సందర్శనతో మనసుకు ప్రశాంతత లభిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్