నూతన ఫైర్ ఇంజన్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

85చూసినవారు
నూతన ఫైర్ ఇంజన్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రకృతి విపత్తులతో పాటు అకస్మాత్తుగా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించేందుకు అన్ని వనరులను ప్రభుత్వం సమకూర్చుతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రంలో దాదాపు కోటి రూపాయలు నిధులతో నూతన అగ్నిమాపక ఇంజన్ వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ ఆధ్వర్యంలో వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్