ఆదివాసి కార్పోరేషన్ ఏర్పాటు చేయడం పై ఆదివాసీ సంఘాలు హర్షం

61చూసినవారు
తెలంగాణ ప్రభుత్వం ఆదివాసి కార్పోరేషన్ ఏర్పాటు చేయడం పై ఆదివాసీ విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివాసి విద్యార్థి సంఘాల నేతలు, ఆదివాసి అధ్యాపకులు మాట్లాడుతూ.. ఆదివాసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదివాసి అభివృద్ధికి బాటలు వేసిన రేవంత్ రెడ్డికి, దీని కోసం పాటు పడ్డ మంత్రి సీతక్కలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్