ఉప్పల్ లో నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

556చూసినవారు
ఉప్పల్ లో మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్