హైదరాబాద్‌: టీ20లో భారత్‌ భారీ స్కోర్‌

55చూసినవారు
హైదరాబాద్‌: టీ20లో భారత్‌ భారీ స్కోర్‌
భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఆఖరి టీ20 సమరంలో టీమిండియా రెచ్చిపోయింది. ప్రత్యర్థి బంగ్లాపై విరుచుకుపడింది. కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడిన భారత్ 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. హైదరాబాద్‌ ఉప్పల్’లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న చివరి టీ20లో భారత బ్యాట్స్ మెన్లు బంగ్లా బౌలర్లను ఊచకోత కోశారు.

సంబంధిత పోస్ట్