హైదరాబాద్‌ టీ20లో భారత్‌ భారీ స్కోర్‌

59చూసినవారు
హైదరాబాద్‌ టీ20లో భారత్‌ భారీ స్కోర్‌
భారత ఆటగాళ్లు చితక్కొట్టారు. బంగ్లాదేశ్ ముందు భారీ టార్గెట్‌ని ఉంచారు. అంతేకాకుండా టీ 20ల్లో భారత్ అత్యధిక స్కోర్ సాధించింది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లా ముందు భారీ స్కోరు ఉంచింది. సంజూ శాంసన్ (111, 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు), సూర్య కుమార్ యాదవ్ (75, 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులు) విజృంభించిన వేళ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది.

సంబంధిత పోస్ట్