గౌలిపురా డివిజన్ లో రూ 8. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులను గురువారం కార్పొరేటర్ ఆలే భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఆలే నరేంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ పక్క వీధిలో రోడ్డు మరమ్మతులకు నోచుకోవడంతో స్థానికులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆమె జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించారు. సుమన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు