ముషీరాబాద్ లో హలీం కోసం కొట్లాట పై క్లారిటీ

2567చూసినవారు
రాంనగర్లోని 4 చిల్లిస్ హోటల్ వద్ద శుక్రవారం రాత్రి భీకర గొడవ జరిగింది. 50 మందికి పైగా యువకులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. హలీం తిని డబ్బులు చెల్లించే విషయంలో ఈ గొడవ జరిగినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. వాస్తవానికి అక్బర్, అక్తర్ మధ్య టాటా ఏస్ అమ్మకం, చెల్లింపు విషయంలో మొదలైన వివాదం ఈ గొడవకు దారి తీసినట్లు స్థానికులు తెలిపారు. ముషీరాబాద్ పోలీసులు శనివారం దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్