భాగ్యనగరంలో రాఖీ పండుగ వేడుకలు

62చూసినవారు
ఉప్పల్ శిల్పారామంలో ఆదివారం ఘనంగా రాఖీ పండుగ వేడుకలు నిర్వహించినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. భాషలు. ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులం మన సోదరినే కాదు సమాజాన్ని రక్షిస్తాం అని ప్రతిజ్ఞ చేద్దాం అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్