ఎల్బీనగర్లో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్

64చూసినవారు
నగరంలో ఆర్టిఏ అధికారులు స్కూల్, కళాశాల బస్సులపై మరోసారి కొరడా జూలిపించారు. శుక్రవారం ఉదయం ఎల్బీనగర్లో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మూడు స్కూలు బస్సులపై కేసులు నమోదు చేసిన అర్ టి ఎ అధికారులు కేర్ నాంపల్లి నర్సింగ్ కళాశాల బస్సుని సీజ్ చేయడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్