నేనేమి జ్యోతిష్యుడిని కాదు: గులాంనబీ ఆజాద్

67చూసినవారు
నేనేమి జ్యోతిష్యుడిని కాదు: గులాంనబీ ఆజాద్
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పడానికి తానేమీ జ్యోతిష్యుడిని కాదని డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధినేత గులాంనబీ ఆజాద్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. తమ కూటమి 400 సీట్లు సాధిస్తుందని అధికార బీజేపీ విశ్వాసంతో ఉందని.. అది జరుగుతుందో లేదో? తాను చెప్పలేనన్నారు. ఒకవేళ అది జరిగితే అందుకు కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్