'భర్త, ప్రియుడు ఇద్దరితో కలిసుంటా..'

1074చూసినవారు
'భర్త, ప్రియుడు ఇద్దరితో కలిసుంటా..'
యూపీలో గోరఖ్‌పూర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. పిప్రైచ్‌లో 34 ఏళ్ళ మహిళకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమెకు గత 7 ఏళ్ల నుంచి పక్క గ్రామంలో ఉన్న మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అయితే తన బాయ్ ఫ్రెండ్‌ను తమతో పాటూ ఇంట్లోనే ఉంచుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామంలోని ఎలక్ట్రిక్ పోల్ ఎక్కింది. లేకపోతే తాను స్తంభం దిగనని తెగేసి చెప్పింది. పోలీసులకు సమాచారమివ్వటంతో మహిళను స్తంభం నుండి బలవంతంగా కిందకు తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్