కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. ఒక్కో మహిళకు రూ. 1.3 లక్షలు: రాహుల్

60చూసినవారు
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మహిళలకు ఏడాదికి ₹1.3లక్షల సాయం అందుతుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహాలక్ష్మి స్కీమ్ కింద కేంద్రం నుంచి లక్ష, రాష్ట్రం నుంచిరూ రూ. 30వేలు అందుతాయని చెప్పారు. నిర్మల్ సభలో ఆయన మాట్లాడుతూ.. 'మా ప్రభుత్వం వచ్చాక రిజర్వేషన్లను 50%కి మించి పెంచుతాం. రిజర్వేషన్లు పెంచుతామని మోదీ ఎప్పుడూ చెప్పలేదు. ప్రైవేటీకరణ అంటే రిజర్వేషన్లు తొలగించడమే. ఆయన అదే చేస్తున్నారు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్