రాష్ట్రాల్లో పెరుగుతున్న వైరస్ ముప్పు

52చూసినవారు
రాష్ట్రాల్లో పెరుగుతున్న వైరస్ ముప్పు
దేశంలో వైరస్ ప్రమాదం పెరిగింది. కేరళలో నిపా, గుజరాత్‌లోని చండీపురా, మహారాష్ట్రలో జికా వైరస్ భయం పెరిగింది. గుజరాత్‌లో చండీపురా వైరస్ కారణంగా ఇప్పటివరకు 27 మరణాలు సంభవించగా.. కేరళలో నిపా వైరస్ కారణంగా 14 ఏళ్ల బాలుడు మరణించగా, మహారాష్ట్రలో 28 జికా వైరస్ కేసులు కనుగొనబడ్డాయి. మూడు రాష్ట్రాల్లో మూడు వేర్వేరు వైరస్‌లపై కేంద్ర ఆరోగ్య సంస్థలు అప్రమత్తమయ్యాయి.

సంబంధిత పోస్ట్