లంచ్ సమయానికి భారత్ 103/2

63చూసినవారు
లంచ్ సమయానికి భారత్ 103/2
విశాఖ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు లంచ్ సమయానికి భారత్ 103/2 స్కోర్ చేసింది. రోహిత్ శర్మ 14(41), గిల్ 34(46) రన్స్ చేసి అవుట్ అయ్యారు. జైస్వాల్ 51, శ్రేయాస్ 4 ఆడుతున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్, బషీర్ తలో వికెట్ పడగొట్టారు.

సంబంధిత పోస్ట్