ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ మొబైల్‌ మార్కెట్‌గా భారత్

50చూసినవారు
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ మొబైల్‌ మార్కెట్‌గా భారత్
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ మొబైల్‌ మార్కెట్‌గా భారత్ తొలిసారిగా అవతరించింది. గ్లోబల్‌గా 5జీ మొబైళ్ల వాడకంలో గతేడాదితో పోలిస్తే 2024 మొదటి అర్ధ భాగంలో 20 శాతం పెరిగిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. 5జీ ఫోన్లలో యాపిల్‌ మొబైళ్లను ఎక్కువగా వాడుతున్నారని పేర్కొంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 5జీ మొబైళ్లు వాడుతున్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్‌ రెండో స్థానంలో నిలిచింది.

సంబంధిత పోస్ట్