మూడో టీ20లో భారత్ ఓటమి

83చూసినవారు
మూడో టీ20లో భారత్ ఓటమి
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో మూడో మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేసింది. హార్దిక్‌ పాండ్య (40) పోరాడినా ఫలితం లేకపోయింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో ఓవర్టన్‌ 3 వికెట్లు పడగొట్టగా ఆర్చర్‌, కార్సే చెరో 2 వికెట్లు రషీద్‌, మార్క్‌వుడ్‌ తలో వికెట్‌ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్