ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారత్ ఎన్నోవ స్థానంలో ఉంది

59చూసినవారు
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారత్ ఎన్నోవ స్థానంలో ఉంది
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారత్ 159వ స్థానంలో ఉంది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (RSF) ప్రచురించిన 2024 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికలో భారతదేశం 180 దేశాలలో 159వ స్థానానికి చేరుకుంది. ఇది 2021 ర్యాంకింగ్స్ లో కంటే ఒక స్థానం మెరుగుపడింది. నార్వే అగ్రస్థానంలో ఉండగా, డెన్మార్క్, స్వీడన్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్ 152వ స్థానం, శ్రీలంక 150వ స్థానాల్లో ఉండటం గమనార్హం.

సంబంధిత పోస్ట్