భార్యతో భారత క్రికెటర్ విడాకులు?

56చూసినవారు
భార్యతో భారత క్రికెటర్ విడాకులు?
భారత క్రికెటర్ మనీష్ పాండే తన భార్య, నటి ఆశ్రిత శెట్టితో విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మనీష్ తన సోషల్ మీడియా ఖాతాలలో భార్య ఫొటోలను డిలీట్ చేశారు. ఆశ్రిత కూడా భర్త ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించింది. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలకు బలం చేకూరింది. తమిళంలో ఇంద్రజిత్, ఒరు కన్నియుమ్ మూను కలవనికలుమ్, ఉదయమ్ NH4 వంటి సినిమాల్లో ఆశ్రిత నటించింది. పెళ్లయ్యాక నటనకు దూరంగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్