ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారతీయ ఓటర్లు

55చూసినవారు
ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారతీయ ఓటర్లు
దేశ ఓటర్లు 2024లో చరిత్రను లిఖించారని, ఏకంగా 64.2 కోట్ల మంది ఓటు వేసి ప్రపంచ రికార్డు సృష్టించారని చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ అన్నారు. ఓటు వేసినవారి సంఖ్య జీ7 దేశాల్లో 1.5 రెట్లు అధికమని, యూరోపియన్ యూనియన్ లోని 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువని రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇవి చారిత్రాత్మక ఎన్నికలని, రికార్డు స్థాయిలో 64.2 కోట్ల మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్