ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపరాఫర్.. వారికి రూ.8 లక్షలు బోనస్

58చూసినవారు
ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపరాఫర్.. వారికి రూ.8 లక్షలు బోనస్
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్ పాలసీ కింద ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ చేసింది. వీరికి రెండు సంవత్సరాల్లో మొత్తం రూ.8 లక్షలు అందిస్తారు. దీనికి సంబంధించి కంపెనీ తమ ఉద్యోగులకు ఒక మెయిల్ కూడా పంపింది. ఈ కారణంగా ముంబై-కర్ణాటక ప్రాంతాలకు చెందిన తమ ఉద్యోగులను హుబ్బళ్లిలోని తన క్యాంపస్‌కు రప్పించేందుకే ఇలా చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్