నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య

59చూసినవారు
నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. దుర్గా అనే ఖైదీ ఉరేసుకుని జైలులోనే ఆత్మహత్య చేసుకుంది. ఖైదీ కుటుంబసభ్యులకు జైలు అధికారులు సమాచారం ఇచ్చారు. అనంతరం జైలు అధికారులు దుర్గ మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దుర్గ ప్రస్తుతం భర్త హత్య కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్