సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ లో తనిఖీలు.. దారుణాలు వెలుగులోకి

81చూసినవారు
సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ లో తనిఖీలు.. దారుణాలు వెలుగులోకి
సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. చాలా కాలంగా ఫ్రిడ్జ్ లోనే నిల్వ ఉంచిన మటన్, మాంసాహార ముడి పదార్థాలను గుర్తించారు. ఆల్ఫా బ్రాండ్ ఐస్ క్రీమ్, బ్రెడ్ ప్యాకెట్లపై డేట్ లేకుండా కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు తేల్చారు. దీంతో ఆల్ఫా హోటల్ పై అధికారులు కేసు నమోదు చేసి రూ.లక్ష ఫైన్ వేశారు.

సంబంధిత పోస్ట్