గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసీస్ తీవ్రవాదులను గత వారం అరెస్టు చేశారు. వారిలో ఒకరైన నుష్రత్ మూడేళ్లుగా చెన్నైలో సంచరిస్తున్నట్లు తెలిసింది. వీరు ప్రధాన నగరాల్లో విధ్వంసాలు సృష్టించాలని పథకం రచించారు. వీరిని విచారించగా ఐసీస్తో సంబంధాలున్నట్లు తేలింది. కాగా ఈ సంస్థకు చెందిన నలుగురు శ్రీలంక దేశానికి చెందిన వారిగా గుర్తించారు.