చెన్నైలో ఐసీస్‌ తీవ్రవాది సంచారం

50చూసినవారు
చెన్నైలో ఐసీస్‌ తీవ్రవాది సంచారం
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో నలుగురు ఐసీస్‌ తీవ్రవాదులను గత వారం అరెస్టు చేశారు. వారిలో ఒకరైన నుష్రత్‌ మూడేళ్లుగా చెన్నైలో సంచరిస్తున్నట్లు తెలిసింది. వీరు ప్రధాన నగరాల్లో విధ్వంసాలు సృష్టించాలని పథకం రచించారు. వీరిని విచారించగా ఐసీస్‌తో సంబంధాలున్నట్లు తేలింది. కాగా ఈ సంస్థకు చెందిన నలుగురు శ్రీలంక దేశానికి చెందిన వారిగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్