ధాన్యం సెంటర్ ప్రారంభం

84చూసినవారు
ధాన్యం సెంటర్ ప్రారంభం
మల్యాల మార్కెట్ యార్డులో సోమవారం ప్రాథమిక సహకార సంఘం మల్యాల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు జిల్లా మార్కెంటింగ్ అధికారి ప్రకాష్. ఈ కార్యక్రమంలో అడాప్షన్ ఆఫీసర్ అశోక్ కుమార్, సంఘం సెక్రెటరీ గోవర్ధన్, మార్కెట్ కార్యదర్శి వరలక్ష్మి, సూపర్వైజర్, సిబ్బంది, రైతులు, హమాలీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్