జగిత్యాల: బాలాత్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

82చూసినవారు
జగిత్యాల: బాలాత్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు
జగిత్యాల జిల్లా కేంద్రంలో జయ దుర్గా సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా శనివారం దర్శమిచ్చారు. జయ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. శనివారం జరిగిన ఉత్సవాలలో భాగంగా సప్తశతి పారాయణము మంత్ర పుష్పము నవగ్రహ కళశాలకు మాతలచే కుంకుమ పూజ నిర్వహించబడినది. కార్యక్రమానంతరం అమ్మవారి ప్రసాదంగా అన్నదానము పంపిణీ చేయ్యడం జరిగింది.

సంబంధిత పోస్ట్