వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీరు

68చూసినవారు
జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జగిత్యాల గొల్లపల్లి ప్రధాన రహదారి పక్కన మిషన్ భగీరథ నీరు వృథాగా పోతుంది. దీంతో నీరంతా రోడ్డు పక్కన చేరి చెరువుల కనిపిస్తోంది. నీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మిషన్ భగీరథ నీరు వృధా కాకుండా చర్యలు చేపట్టాలని గురువారం స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్