పోలీసు అమరవీరుల సంస్మరణ సభ

50చూసినవారు
పోలీసు అమరవీరుల సంస్మరణ సభ
జగిత్యాల పట్టణంలోని వాల్మీకి ఆవాసంలో పోలీసు అమర వీరుల సంస్మరణ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసుల యొక్క సేవలను కొనియాడారు. భారతదేశం పట్ల దేశభక్తిని కలిగివుండాలని తెలియజేశారు. విద్యార్థులందరికీ వివిధ రకాల పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రఘు చందర్, జగిత్యాల్ టౌన్ సిఐ సూరం వేణుగోపాల్ మరియు ఆవాస కమిటీ కార్యదర్శి నందెల్లి మదన్ మోహన్ రావు, మొదలగు వారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్