మెట్ పల్లిలో పోచమ్మ తల్లికి బోనాలు

71చూసినవారు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ ఆదర్శనగర్ దుర్గామాత ఉత్సవాలలో సోమవారం రాత్రి దుర్గామాత అధ్యక్షులు బెజ్జారపు మురళి ఆధ్వర్యంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్ష కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్