వైభవంగా సామూహిక కుంకుమార్చనలు

70చూసినవారు
వైభవంగా సామూహిక కుంకుమార్చనలు
నవరాత్రులలో భాగంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో రెండవ రోజు వైభవంగా సామూహిక కుంకుమ అర్చనలు శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. అధ్యక్షులు చౌడారం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సంఘం శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు శివ శ్రీనివాస్, యువజన సంఘం అధ్యక్షులు మేడి రాకేష్, మైలారపు నాగభూషణం, రమణ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్