పలు కుటుంబాలను పరామర్శించిన జువ్వాడి కృష్ణారావు

54చూసినవారు
పలు కుటుంబాలను పరామర్శించిన జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల నియోజకవర్గం మెట్టుపల్లి మండలంలోని మేడిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ముగ్గు వీరయ్య పీసు లింగన్నలు ఇటీవలే మరణించగా గురువారం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు వారి కుటుంబాలను పరామర్శించారు. భగవంతుడు వీరయ్య లింగన్నల ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్