ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రం

77చూసినవారు
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రం
కోరుట్లలో జరిగిన మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన IT శాఖ మంత్రి శ్రీధర్ బాబును జగిత్యాల జిల్లా గెస్ట్ లెక్చరర్స్
జిల్లా అధ్యక్షులు గుర్రాల సాయికృష్ణ అధ్వర్యంలో కలవడం జరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టో లో పేర్కొన్న విధంగా 42,000 జీతం మరియు 12 నెలల కన్సాలిడేటెడ్ పే ఇవ్వలని శుక్రవారం వినతి పత్రం అందజేశారు. అదే విధంగా ఉద్యోగ భద్రత మరియు జిల్లాల్లో తగ్గిన పోస్ట్ లను మళ్ళీ యధావిధిగా పెంచాలని కోరారు.

సంబంధిత పోస్ట్