ఇంద్రవెల్లి సభలో నిన్న సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రేవంత్ జై సోనియా అన్నారు కానీ.. జై తెలంగాణ అని సభలో ఒక్కసారైనా అనలేదని గుర్తు చేశారు. మాది కుటుంబ పాలన అన్నారు.. కానీ
కాంగ్రెస్ లోనే చాలా నేతలు కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.