మెజార్టీలో పవన్‌ను దాటేసిన జనసేన ఎమ్మెల్యే

51చూసినవారు
మెజార్టీలో పవన్‌ను దాటేసిన జనసేన ఎమ్మెల్యే
కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన తరుపున గెలిచిన పంతం నానాజీ భారీ మెజార్టీ సాధించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధిక మెజార్టీ 72,040 ఓట్లు ఆయనకు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన పవన్ కళ్యాణ్ మెజార్టీ 70,279ను దాటేశారు. పార్టీ అధ్యక్షుడిని మించి ఆయన అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఇక ఉమ్మడి జిల్లాలో 19 నియోజకవర్గాల్లోనూ టీడీపీ (13), జనసేన (5), బీజేపీ (1) క్లీన్ స్వీప్ చేశాయి.

సంబంధిత పోస్ట్