జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల

62చూసినవారు
జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల
JEE మెయిన్ పేపర్-2కి సంబంధించి సెషన్-2 ఫలితాలను NTA విడుదల చేసింది. ఈ రిజల్ట్స్‌ను https://jeemain.nta.ac.in./ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ప్లానింగ్ పేపర్‌లో ఏపీకి చెందిన కొలసాని సాకేత్ ప్రణవ్, కర్ణాటకకు చెందిన అరుణ్ 100 ఎన్టీఏ స్కోర్ సాధించారు. ఆర్కిటెక్చర్‌ పేపర్‌లో ఝార్ఖండ్‌కు చెందిన సులగ్న బాసక్, తమిళనాడుకు చెందిన ఆర్.ముత్తు 100 ఎన్టీఏ స్కోర్ పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్