రూ.999లకే జియో 4జీ ఫోన్

290511చూసినవారు
రూ.999లకే జియో 4జీ ఫోన్
రిలయన్స్ జియో కంపెనీ మరో సంచలనానికి నాంది పలికింది. రూ.999ల ధరకే జియో భారత్ 4G పేరుతో ఫోన్‌ను విడుదల చేసింది. 2జీ ముక్తభారత్ తమ లక్ష్యమని జియో కంపెనీ ప్రకటించింది. దీని కోసం కార్బన్ కంపెనీతో జియో జత కట్టింది. రెండు మోడళ్లలో తొలి జియో భారత్ ఫోన్‌లు జూలై 7, 2023 నుండి విక్రయించబడతాయి. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ ధృవీకరించింది.

సంబంధిత పోస్ట్