జాన్సన్‌ అండ్ జాన్సన్‌ కంపెనీకి రూ. 126 కోట్లు జరిమానా!

63చూసినవారు
జాన్సన్‌ అండ్ జాన్సన్‌ కంపెనీకి రూ. 126 కోట్లు జరిమానా!
జాన్సన్‌ అండ్ జాన్సన్‌ బేబీ టాల్కమ్‌ పౌడర్‌ వాడటం వల్ల తనకు క్యాన్సర్‌ వచ్చిందని అమెరికాలో ఓ వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ట్రయల్‌ కోర్ట్‌ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీకి రూ.126 కోట్లు జరిమానా విధించింది. ట్రయల్‌ జడ్జి తీర్పుపై తాము న్యాయ పోరాటం చేస్తామని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎరిక్‌ హాస్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్