నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

53చూసినవారు
నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
వేల్పూర్ మండల కేంద్రంలో మంగళవారం గాంధీ యూత్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. అధ్యక్షులు కూనింటి రాజేష్, ఉపాధ్యక్షులు కనికరం సురేష్,క్యాషియర్ కనికరం రంజిత్, ప్రత్యేక సలహాదారులు జుంబరాతి నరసింహ రాజు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్