దుర్గాదేవి సన్నిధిలో ఘనంగా హోమం

81చూసినవారు
నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో నెలకొల్పిన దుర్గామాత మండపం వద్ద నేడు హోమం నిర్వహించారు. దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హోమంలో పలు జంటలు పాల్గొన్నాయి. ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ. నేడు దుర్గామాత సరస్వతి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన సందర్భంగా మండపం వద్ద హోమం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్