బాన్సువాడ: తెలంగాణ తిరుమల దేవస్థానంని దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు

52చూసినవారు
బాన్సువాడ: తెలంగాణ తిరుమల దేవస్థానంని దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం తిమ్మాపురం గ్రామంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు దర్శించుకున్నారు. తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ గుడి దర్శనంలో వారితో పాటు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్