బాన్సువాడ: దేశాయిపేట్ గ్రామంలోని అమ్మవారు భక్తులను ఆకర్షిస్తుంది

79చూసినవారు
బాన్సువాడ: దేశాయిపేట్ గ్రామంలోని అమ్మవారు భక్తులను ఆకర్షిస్తుంది
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామంలో దేవి నవరాత్రులలో శనివారం 3వ రోజు అన్నపూర్ణ దేవీ అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మండపం వద్ద నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్