బీర్కూరు: బైరాపూర్ సర్వజనిక్ దుర్గామాత కమిటీ వద్ద దీపోత్సవం

50చూసినవారు
బీర్కూరు: బైరాపూర్ సర్వజనిక్ దుర్గామాత కమిటీ వద్ద దీపోత్సవం
బీర్కూరు మండలం బైరాపూర్ గ్రామంలోని సర్వజనిక్ దుర్గ మాత కమిటీ స్థానిక హనుమాన్ ఆలయం వద్ద శుక్రవారం రాత్రి భక్తులు దీపోత్సవం నిర్వహించారు. మహిషాసుర మర్దినిగా అమ్మవారు కొలువుదీరారు. మహిషాసురుని బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ భవానీలు, చిన్నారులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్